బ‌డా నిర్మాత కూతురికి సోకిన క‌రోనా..!
సామాన్యుడు, సెల‌బ్రిటీ అనే త‌ర‌త‌మ బేధం లేకుండా క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌తి ఒక్క‌రిని ప‌ట్టి పీడిస్తుంది. దేశ ప్ర‌ధానుల నుండి దారినే పోయే దాన‌య్య‌లు కూడా క‌రోనాకి బ‌లి అవుతున్నారు. తాజాగా  బాలీవుడ్ కు చెందిన స్టార్ ప్రొడ్యూసర్ కరీం మొరాని కుమార్తె షాజా మొరాని కూడా  కరోనా బారిన పడడం కలకలం రేపింది.  షాజ…
8 మిలియ‌న్ల ఫాలోవ‌ర్స్‌కి షాక్ ఇచ్చిన పాపుల‌ర్ సింగ‌ర్
ప్ర‌ముఖ సింగ‌ర్ అర్మాన్ మాలిక్ త‌న ఫాలోవ‌ర్స్‌కి పెద్ద షాకిచ్చాడు. మంగ‌ళవారం రోజు త‌న ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ల‌న్నీ తొల‌గించాడు. ప్రొఫైల్ పిక్ కూడా మార్చి బ్లాక్ ఫోటోని పెట్టాడు. దీంతో ఆయ‌న‌ని ఫాలో అవుతున్న 8 మిలియ‌న్ల ఫాలోవ‌ర్స్ ఒక్క‌సారిగా ఆందోళన చెందారు. పోస్ట్‌ల‌న్నీ డిలీట్ చేసిన త‌ర్వాత‌... దీన…
గోదా‘రంగ’వైభోగం!
నర్సంపేట నియోజకవర్గ ప్రజల కల సాకారం కాబోతుంది. జె.చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టు నీరు ఈ నియోజకవర్గానికి రాబోతుంది. రామప్ప రిజర్వాయర్‌ నుంచి గోదావరి జలాల ఎత్తిపోతకు రంగారావుపల్లె వద్ద చేపట్టిన దేవాదుల ప్రాజెక్టు మూడో దశలోని ఐదో ప్యాకేజీ పంపుహౌస్‌ (రంగరాయచెరువు ప్రాజెక్టు) నిర్మాణం పూర్తయింద…
లక్ష్యసేన్‌ అదరగొట్టినా..
ఆసియా గేమ్స్‌ చాంపియన్‌ జొనాథన్‌ క్రిస్టీని యువ షట్లర్‌ లక్ష్యసేన్‌ మట్టికరిపించినా భారత పురుషుల జట్టుకు ఓటమి తప్పలేదు. దీంతో ఆసియా టీమ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో మన జట్టు కాంస్యంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. శనివారం ఇక్కడ జరిగిన సెమీఫైనల్లో భారత్‌ 2-3తేడాతో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇండోనేషియా చ…
ప్రపంచ వృద్ధుడు ఇక లేడు..
టక్ప్చంలోనే అత్యంత వృద్దుడిగా జపాన్‌కు చెందిన చిటెట్సు వటనాబె (112) గిన్నీస్‌ వరల్డ్‌ రికార్డుల్లోకెక్కిన విషయం తెలిసిందే. 112 ఏళ్ల వయస్సులో ను ఎంతో ఉత్సాహంతో నవ్వుతూ ఫొటో దిగిన ఆయన ఇక లేరు. చిటెట్సు వటనాబె ఆదివారం తుదిశ్వాస విడిచారని .. మంగళవారం అంత్యక్రియలు నిర్వహించినట్లు గిన్నీస్‌ రికార్డ్స్‌ ప…
మేడారం జాతర విజయవంతం: మంత్రులు సత్యవతి, ఎర్రబెల్లి
తెలంగాణ కుంభమేళాగా పిలువబడే మేడారం సమ్మకం-సారలమ్మ జాతర విజయవంతం అయిందని రాష్ట్ర మంత్రులు సత్యవతి రాథోడ్‌, ఎర్రబెల్లి దయాకర్‌ రావు తెలిపారు. గిరిజన వనదేవతల జాతర నేడు పూర్తైన నేపథ్యంలో మంత్రులు జాతర విజయవంతానికి సహకరించిన భక్తులు, అధికారులు, సిబ్బంది, మీడియాకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు…